గురుకులాల్లో మెరిసిన బాలికలు..!
April 30, 2025
dharshininews
గురుకులాల్లో మెరిసిన బాలికలు..!
- తాండూరు డివిజన్ టాపర్లుగా రికార్డు
- అభినందించిన ఉపాధ్యాయులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని గురుకులాల్లో బాలికలు మెరిశారు. బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించి తాండూరు డివిజన్ టాపర్లుగా నిలిచారు.
తాండూరులోని బాలికల గురుకుల పాఠశాలకు చెందిన ఏ. సాత్విక-561/600, ఎల్. ప్రనిధి రెడ్డి - 558/600, ఎం. శివరంజనీ -558/600, ఎస్. అమూల్య - 558/600, ఎల్. గీత - 555/600, కె. జ్యోతిబాయి - 549/600 మార్కులతో సత్తా చాటారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం పట్ల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, టీచర్లు విద్యార్థులను అభినందించారు.
ఇది కూడా చదవండి....
https://www.dharshininews.com/35326/
తాండూరులోని బాలికల గురుకుల పాఠశాలకు చెందిన ఏ. సాత్విక-561/600, ఎల్. ప్రనిధి రెడ్డి - 558/600, ఎం. శివరంజనీ -558/600, ఎస్. అమూల్య - 558/600, ఎల్. గీత - 555/600, కె. జ్యోతిబాయి - 549/600 మార్కులతో సత్తా చాటారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం పట్ల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, టీచర్లు విద్యార్థులను అభినందించారు.
ఇది కూడా చదవండి....
https://www.dharshininews.com/35326/